కేరళలో 1957 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా కేరళలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో, 18 స్థానాలకు గాను 9 స్థానాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఎన్నికలలో కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది.
త్వరిత వాస్తవాలు 18 స్థానాలు, వోటింగు ...
| ||||||||||||||||||||||
← TC ←MA List of members of the 2nd Lok Sabha#Kerala → | ||||||||||||||||||||||
18 స్థానాలు | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 66.05 | |||||||||||||||||||||
|
మూసివేయి