డి.వై. చంద్రచూడ్
భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. / From Wikipedia, the free encyclopedia
ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ (జననం 1959 నవంబరు 11) భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, బాంబే హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశాడు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేస్తున్నాడు.[3] 2022 నవంబరులో భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోతున్నాడు. [4] సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడే ఈ డివై చంద్రచూడ్.[5] చంద్రచూడ్ 2022 నవంబర్ 09న సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా చేపట్టాడు. ఆయన 2024, నవంబర్ 10వ వరకు సీజేఐగా విధులు నిర్వర్తించనున్నాడు.[6]
త్వరిత వాస్తవాలు సూచించిన వారు, నియమించిన వారు ...
గౌ.జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ | |||
పదవీ కాలం 9 నవంబర్ 2022 – 10 నవంబర్ 2024 | |||
సూచించిన వారు | టి.ఎస్. ఠాకూర్ | ||
---|---|---|---|
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
ముందు | ఉదయ్ ఉమేశ్ లలిత్ | ||
పదవీ కాలం 2016 మే 13 – 8 నవంబర్ 2022 | |||
సూచించిన వారు | పి. సథాశివం | ||
నియమించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
అలహాబాద్ హైకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తి | |||
పదవీ కాలం 2013 అక్టోబరు 31 – 2016 మే 12[1] | |||
నియమించిన వారు | ప్రణబ్ ముఖర్జీ | ||
బాంబే హైకోర్టు న్యాయమూర్తి | |||
పదవీ కాలం 2000 మార్చి 29 – 2013 అక్టోబరు 30 | |||
సూచించిన వారు | ఆదర్శ్ సేన్ ఆనంద్ | ||
నియమించిన వారు | కొచెరిల్ రామన్ నారాయణన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1959-11-11) 1959 నవంబరు 11 (వయసు 64)[2] ముంబై, మహారాష్ట్ర | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం (బిఏ, ఎల్.ఎల్.బి.) హార్వర్డ్ విశ్వవిద్యాలయం (ఎల్ఎల్ఎం, ఎస్.జె.డి.) |
మూసివేయి