పంజాబ్ విద్యా వ్యవస్థ
From Wikipedia, the free encyclopedia
2011 భారతదేశ గణాంకాల ప్రకారం పంజాబ్ లో అక్షరాస్యత 75.84 శాతం. ఇందులో మగవారిలో 80.44 శాతం కాగా ఆడవారిలో 70.73 శాతంగా ఉంది. [1] 2015 గణాంకాల ప్రకారం పంజాబ్ లో 920 ఎంబీబీఎస్ సీట్లు, 1070 డెంటల్ సీట్లు ఉన్నాయి. [2] అమృత్ సర్, ఫరీద్ కోట్, పటియాలాలో ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి.