రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ
From Wikipedia, the free encyclopedia
రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ భారత ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకానిర్మాణం, మరమ్మత్తు, ప్రధాన నౌకాశ్రయాలు, జాతీయ జలమార్గాలు, అంతర్గత జల రవాణా వంటి షిప్పింగ్, పోర్ట్ రంగాలను ఈ సంస్థ కలిగి ఉంటుంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పేరును రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖగా 2020 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చాడు.[2][3]
త్వరిత వాస్తవాలు రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ, సంస్థ అవలోకనం ...
రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ | |
---|---|
భారత ప్రభుత్వ ముద్ర | |
వీ.ఓ. చిదంబరానర్ పోర్ట్ ట్రస్ట్ | |
సంస్థ అవలోకనం | |
అధికార పరిధి | భారతదేశం |
ప్రధాన కార్యాలయం | పరివాహన్ భావం 1, పార్లమెంట్ స్ట్రీట్ న్యూఢిల్లీ 110001 28°37′9.58″N 77°12′37.29″E |
వార్ర్షిక బడ్జెట్ | ₹1,881.83 crore (US$240 million) (2018-19 est.) [1] |
Ministers responsible | సర్బానంద సోనోవాల్, క్యాబినెట్ మంత్రి శ్రీపాద్ ఏసో నాయక్, సహాయ మంత్రి శాంతను ఠాకూర్, సహాయ మంత్రి |
మూసివేయి