1952 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఉత్తరప్రదేశ్ శాసనసభకు 1952 మార్చి 26 న ఎన్నికలు జరిగాయి. సభ లోని 347 స్థానాల్లో 2,604 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. దాని నాయకుడు గోవింద్ బల్లభ్ పంత్ తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. [1]
త్వరిత వాస్తవాలు 430 స్థానాలకు మెజారిటీ కోసం 216 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||
430 స్థానాలకు మెజారిటీ కోసం 216 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 38.01% | ||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||
|
మూసివేయి
పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 1951 ఆమోదించిన విధంగా కొత్త నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.[2] 83 ద్విసభ్య నియోజకవర్గాలు, 264 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.