2012 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
14వ పంజాబ్ శాసనసభ లోని 117 మంది స్థానాల కోసం సభ్యులను ఎన్నుకునేందుకు పంజాబ్ శాసనసభ ఎన్నికలు 2012 జనవరి 30 న జరిగాయి. ఎన్నికల ఫలితాలను మార్చి 6 న ప్రకటించారు.[1] ప్రకాష్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అధికార శిరోమణి అకాలీదళ్ - భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ అధికారం లోకి వచ్చాయి.
త్వరిత వాస్తవాలు మొత్తం 117 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 59 సీట్లు అవసరం, వోటింగు ...
| ||||||||||||||||||||||||||||||||||||||||
← 13వ శాస్నసభ 14వ శాసనసభ → | ||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 117 స్థానాలన్నింటికీ మెజారిటీ కోసం 59 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 78.30% (2.88pp) | |||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి