2012 భారత రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
13వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు భారత రాష్ట్రపతి ఎన్నికలు 2012 జూలై 19న భారతదేశంలో జరిగాయి. నామినేషన్ల దాఖలుకు జూన్ 30 చివరి తేదీ కాగా, జూలై 22న ఓట్ల లెక్కింపు జరిగింది. [1] [2] [3] [4] రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీపడ్డారు పశ్చిమ బెంగాల్ నుండి మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మేఘాలయ నుండి లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా ఉన్నారు.
త్వరిత వాస్తవాలు Nominee, Party ...
| |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
|
మూసివేయి
2012 జూలై 22న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించాడు. [5] [6] 2012 జూలై 25న 11:30 గంటలకు ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. [7]