అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ
From Wikipedia, the free encyclopedia
రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగిన బాల రాముడు (రామ్ లల్లా) ప్రతిష్టాపన కార్యక్రమం. [1] [2] [3] ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వారు నిర్వహించారు. [4]
త్వరిత వాస్తవాలు సమయం, వ్యవథి ...
సమయం | 12:15 PM IST and 12:45 PM IST |
---|---|
వ్యవథి | 30 నిమిషాలు |
తేదీ | 2024 జనవరి 22 |
ప్రదేశం | రామ మందిరం, అయోధ్య, ఉత్తర ప్రదేశ్ |
నిర్వాహకులు | శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం |
పాలుపంచుకున్నవారు |
|
మూసివేయి