అయోధ్య రామమందిరం
భారతదేశంలోని అయోధ్య నగరంలో హిందూ మత ఆరాధ్య దైవం శ్రీ రాముడి ఆలయం నిర్మించబడింది / From Wikipedia, the free encyclopedia
అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. ఇది రామ జన్మభూమి,
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు అయోధ్య రామమందిరం, భౌగోళికం ...
అయోధ్య రామమందిరం | |
---|---|
అయోధ్య రామమందిరం | |
భౌగోళికం | |
స్థలం | రామ జన్మభూమి, అయోధ్య, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
సంస్కృతి | |
దైవం | రామ్ లల్లా (రాముడు బాలుడి రూపం |
ముఖ్యమైన పర్వాలు | శ్రీరామనవమి, దీపావళి, దసరా |
వాస్తుశైలి | |
వాస్తుశిల్పి | చంద్రకాంత్ సోమ్పుర[1] |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర |
మూసివేయి
2020 ఆగష్టు 5న, రామమందిర నిర్మణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది.
2024 జనవరి 22న, బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మదురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు.[2]