నాగాలాండ్
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు.[1] ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.[2][3][4]
త్వరిత వాస్తవాలు
నాగాలాండ్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
కోహిమా - 25.4°N 94.08°E / 25.4; 94.08 |
పెద్ద నగరం | దీమాపూర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
1,988,636 (24వది) - 120/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
16,579 చ.కి.మీ (25వది) - 11 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[నాగాలాండ్ |గవర్నరు - [[నాగాలాండ్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1963-12-01 - కె.శంకరనారాయణన్ - నిఫూరియో - Unicameral (60) |
అధికార బాష (లు) | ఇంగ్లీషు |
పొడిపదం (ISO) | IN-NL |
వెబ్సైటు: nagaland.nic.in | |
నాగాలాండ్ రాజముద్ర |
మూసివేయి